Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే ఉండండి.. బయటకు రావొద్దండీ!

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:31 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి పలువురు కళాకారులు తమదైన శైలిలో తోడ్పానందిస్తున్నారు.

తమ కళల ద్వారా ప్రజల్ని చైతన్యమంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పాలను రూపొందించారు.

‘మీతో మేం ఉన్నాం.. మీరు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’’ అని వైద్యులు, పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసే సందేశంతో ఈ చిత్రాలను రూపొందించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా వారికి ప్రజలంతా సహకరించాలని సుదర్శన్‌ పట్నాయక్‌ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments