Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే ఉండండి.. బయటకు రావొద్దండీ!

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:31 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి పలువురు కళాకారులు తమదైన శైలిలో తోడ్పానందిస్తున్నారు.

తమ కళల ద్వారా ప్రజల్ని చైతన్యమంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పాలను రూపొందించారు.

‘మీతో మేం ఉన్నాం.. మీరు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి’’ అని వైద్యులు, పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసే సందేశంతో ఈ చిత్రాలను రూపొందించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా వారికి ప్రజలంతా సహకరించాలని సుదర్శన్‌ పట్నాయక్‌ కోరారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments