Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ టైటానిక్ షిప్‌లా మునిగిపోవాలంటే మోడీని కొనసాగించాల్సిందే : స్వామి

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (09:34 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యాలు ఛేశారు. ఇటీవల దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పైచేయి సాధించింది. బీజేపీ రెండో స్థానంతో సరిపుచ్చుకుంది. ఈ ఫలితాలపై డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. 
 
భారతీయ జనతా పార్టీలో మనం, మన పార్టీ టైటానిక్ షిప్‌ తరహాలో మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు సారథ్యం వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీయే ఉత్తమమైనవారు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతుందని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇండియా కూటమి పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఎక్కువ సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments