Webdunia - Bharat's app for daily news and videos

Install App

85 ఏళ్లుగా తితిదేపై ప్రభుత్వ పెత్తనం.... పిటీషన్ వేస్తున్నా: సుబ్రహ్మణ్య స్వామి

జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు.

Webdunia
బుధవారం, 23 మే 2018 (21:47 IST)
జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ దేవాలయానికి 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విముక్తి లభించిందని, ఏ దేవాలయం అయినా ప్రభుత్వ అజమాయిషీలో పరిమిత కాలం మేరకే ఉండవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
 
ఆ తీర్పును ప్రాతిపదికగా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములపై ప్రభుత్వ పెత్తనం గత 85 ఏళ్లకు పైగా కొనసాగుతునే ఉంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పునే ఉటంకిస్తూ, టిటిడి అంశాన్ని తన పిటిషన్‌లో ప్రశ్నిస్తానని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments