85 ఏళ్లుగా తితిదేపై ప్రభుత్వ పెత్తనం.... పిటీషన్ వేస్తున్నా: సుబ్రహ్మణ్య స్వామి

జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు.

Webdunia
బుధవారం, 23 మే 2018 (21:47 IST)
జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ దేవాలయానికి 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విముక్తి లభించిందని, ఏ దేవాలయం అయినా ప్రభుత్వ అజమాయిషీలో పరిమిత కాలం మేరకే ఉండవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
 
ఆ తీర్పును ప్రాతిపదికగా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములపై ప్రభుత్వ పెత్తనం గత 85 ఏళ్లకు పైగా కొనసాగుతునే ఉంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పునే ఉటంకిస్తూ, టిటిడి అంశాన్ని తన పిటిషన్‌లో ప్రశ్నిస్తానని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments