Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేసిన 'నిర్భయ్' ప్రయోగం విజయవంతం

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:43 IST)
భారత్‌ సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘నిర్భయ్‌’ను విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 
 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో సంస్థ రూపొందించిన ‘నిర్భయ్‌’ క్షిపణి దాదాపు 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది టర్బోఫ్యాన్ లేదా టర్బోజెట్ ఇంజన్‌తో ప్రయాణించనుంది. అత్యాధునికమైన నావిగేషన్ సిస్టమ్‌తో దూసుకెళ్లేలా దీనిని రూపొందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments