Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు: కేంద్ర హోంశాఖ కార్యదర్శి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:06 IST)
అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. 

నల్లబజార్లలతో నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరలు పెంచడం వంటి కార్యక్రమాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని,  ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

డీలర్లపై నిఘా పెంచడంతోపాటు వారి అకౌంట్లను నిత్యం పరిశీలించాలన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. దీనికిగానూ ఏడేళ్ల జైలు శిక్ష ఉన్నట్లు గుర్తు చేశారు.

జూన్‌ 30 వరకు నిత్యావసరాల చట్టం అమలులో ఉంటుందని. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా ప్రచారం చేయాలన్నారు.  ఆహార, నిత్యావసర ఉత్పత్తి సంస్థల్లోని కార్మికుల కొరత, ముడి సరకు సరఫరాపై దృష్టి సారించాలని  ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments