Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో పొడవాటి పురుగులు.. కోడిని అమ్మినవాడే కారణమట?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (10:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం శివారు ప్రాంతమైన తిరునిండ్రవూరులోని ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు వాంతులే మిగిలాయి. హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో పురుగులు వుండటాన్ని చూసి వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరునిండ్రవూరు‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో పొడవాటి పురుగులు వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఆపై హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. 
 
కానీ హోటల్ నిర్వాహకులు కస్టమర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కస్టమర్ పురుగులతో కూడిన బిర్యానీని ఫోటో తీసి ఫుడ్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరపడంలో తేలిందేమిటంటే? కోడిని అమ్మిన వ్యక్తే కారణమని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments