Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో పొడవాటి పురుగులు.. కోడిని అమ్మినవాడే కారణమట?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (10:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం శివారు ప్రాంతమైన తిరునిండ్రవూరులోని ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు వాంతులే మిగిలాయి. హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో పురుగులు వుండటాన్ని చూసి వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరునిండ్రవూరు‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో పొడవాటి పురుగులు వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఆపై హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. 
 
కానీ హోటల్ నిర్వాహకులు కస్టమర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కస్టమర్ పురుగులతో కూడిన బిర్యానీని ఫోటో తీసి ఫుడ్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరపడంలో తేలిందేమిటంటే? కోడిని అమ్మిన వ్యక్తే కారణమని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments