Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు వందే భారత్ రైలుపై రాళ్లదాడి..

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:17 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలోని వివిధ మార్గాల్లో నడుపుతున్న వందే భారత్ రైళ్లపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన ఈ రాళ్ళ దాడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇటీవల సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై దాడి జరిగింది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా ఈ దాడి జరిగింది. 
 
కాసర్‌కోడ్ నుంచి తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై తిరునవాయి - తిరూర్ ప్రాంతాల మధ్య కొందరు అకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కోచ్‌కు చెందిన అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ రైలును ప్రధానమంత్రి నరకేంద్ర మోడీ గత నెల 25వ తేదీన ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments