Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో సంసారం, కుమార్తెపై అత్యాచారం, సవతి తండ్రి దారుణం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:46 IST)
ఆమెకి భర్త చనిపోవడంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి, భార్యతో సంసారం చేస్తూనే ఆమె కుమార్తెపై కన్నేసాడు. వరసకు కుమార్తె అయినా వదలని కామాంధుడు ఆమెపై అత్యాచారం చేసాడు. ప్రతిరోజూ ఈ వేధింపు జరుగుతూనే వుంది.
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరంలో నివాసముండే మహిళ తన భర్త చనిపోవడంతో కుమార్తెతో నివాసం వుంటోంది. ఆమెకి మరో వ్యక్తి పరిచయం కావడంతో అతడిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి భార్యతో కాపురం చేస్తూనే ఆమె 12 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని కన్నతల్లికి చెప్పులేకపోయిందా బాలిక.
 
ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిందా మహిళ. అక్కడ పక్కింట్లో వున్న తన పిన్నికి తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పింది బాలిక. ఇదిలావుండగానే మహిళ సోదరుడు వారికి సర్దిచెప్పి మళ్లీ అతడి వద్దకు పంపాడు.
 
ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఆ కామాంధుడు బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. దీనితో తనపై జరుగుతున్న లైంగిక దాడి విషయమై బాలిక తన పిన్నికి ఫిర్యాదు చేసింది. విషయాన్ని బాలిక తల్లికి చెప్పిన బాలిక పిన్ని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై దిశ చట్టం కేసు కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం