Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదా: సీఎం స్టాలిన్ అదుర్స్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:13 IST)
NEET
నీట్  పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదాను తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆదివారం వైద్య కోర్సుల కోసం జరిగే నీట్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో సేలం జిల్లా, మేట్టూరు సమీపంలో నీట్ ఫియర్ కారణంగా ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాట పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నీట్ పరీక్షలపై మండిపడ్డారు. 
 
నీట్ అర్హతతోనే వైద్య కోర్సుల్లో ప్రవేశం అనేది సరికాదని.. అందుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. నీట్‌కు శాశ్వతంగా తొలగించే ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. ముందు నుంచే నీట్ పరీక్షలను డీఎంకే వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చాక నీట్‌పై చట్టపరంగా ఆందోళన చేపట్టనున్నట్లు స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments