Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:25 IST)
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి ప్రకటించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. 
 
అయితే, జి20 సదస్సు అనంతరం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది 
 
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments