Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (21:12 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఇదివరకే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో విలీనమైందని తెలిపారు. అక్టోబర్‌ 1 నాటికి రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, చండీఘడ్‌, ఢిల్లీ పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లోని పలు ప్రదేశాలు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయని వెల్లడించారు.

అందుకు అనువైన మార్పులు వాతావరణంలో చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments