Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటీ

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (17:03 IST)
భారత కొత్త రాష్ట్రపతిగా ఎంపికైన ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగింది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సోనియా గాంధీ కొత్త రాష్ట్రపతి ముర్ముతో  భేటీ అయ్యారు. వీటి భేటీ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియా గాంధీ సమావేశమయ్యారని వెల్లడించింది. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతోంది. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ పదవికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతితో సోనియా గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments