Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి రెండో పెళ్లి చేయించిన తనయుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:36 IST)
తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడి కథ తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా తెన్ కాశీకి చెందిన సుభాషిణి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇప్పటికే వివాహమై విడాకులు పొందారు. ఈమెకు దర్శన్ అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె తిరుమంగళానికి చెందిన సినిమా రంగంలో పనిచేసే చిత్రకారుడు ఆదిష్‌తో ప్రేమలో పడింది.
 
ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల వారు సమ్మతించలేదు. కానీ సుభాషిణి కుమారుడు దర్శన్ మాత్రం పూర్తిగా సమ్మతిస్తూ వారి వివాహానికి మద్ధతు తెలిపాడు. 
 
తన తల్లి సుఖంగా ఉండాలని పెద్ద అరిందాలా చెప్పాడు. తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించి తన తల్లి ప్రేమ వివాహం జరిపించి అందరి మన్ననలు పొందాడు. చిన్నవయసులో పెద్దమనసుతో తల్లి ఆనందం కోసం దర్శన్ చేయూత ఇవ్వడం స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments