Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లికోసం వుంచిన పాలలో విషం.. బాలుడు తాగేశాడు.. ఏమైందంటే?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (14:17 IST)
Cat
పిల్లికోసం వుంచిన పాలను బాలుడు తాగాడు. ఇదే ఆ బాలుడి ప్రాణాపాయ స్థితికి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి పనులకు ఆటంకంగా మారిన ఓ పిల్లిని చంపేందుకు పాలలో విషం కలిపారు. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే బాలుడు తాగాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్హవాలో వెలుగు చూసింది. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మేధన గ్రామానికి చెందిన ఓ ఇంటిలో పిల్లి ఉంటోంది. 
 
అయితే ఆ పిల్లి చేస్తున్న పనులు ఇంటి సభ్యులకు ఇబ్బందిని కలిగించాయి. ఎలాగైనా పిల్లిని చంపాలనుకుని ఇంటి యజమానురాలు నిర్ణయించింది. దీంతో పాలలో విషం కలిపి గిన్నెలో పెట్టింది. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే ఇంట్లో ఉంటున్న 12 ఏండ్ల బాలుడు తాగేశాడు. 
 
తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని సదర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే బాధిత బాలుడి ప్రాణాలకు ముప్పు ఉండేదని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments