Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై ఎస్ఎన్ఎస్ అకాడమీ ఎండీ రాసలీలలు.. ఆ యువతి వద్దంటున్నా?

మహిళలపై వేధింపులు అధికమవుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కళాశాల నిర్వాహకుడు.. అదే కాలేజీలో పనిచేసే యువతులప

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (16:30 IST)
మహిళలపై వేధింపులు అధికమవుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కళాశాల నిర్వాహకుడు.. అదే కాలేజీలో పనిచేసే యువతులపై రాసలీలలు చేసే ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

ఓ గదిలో కోవై కళాశాల నిర్వాహకుడు వేచి వుండగా, ఆపై ఆ గదికి వచ్చిన యువతిని కౌగిలించుకుని ముద్దెట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోవైలోని ఎస్ఎన్ఎస్ అకాడమీకి మేనేజింగ్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణియన్ (64)చే వేధింపులకు గురైన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కానీ బాధితురాలు పోలీసులు అధికారికంగా ఫిర్యాదు చేసిందా అనేది ఇంకా తెలియరాలేదు. బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే సుబ్రహ్మణియన్‌ రాసలీలలకు సంబంధించిన రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోల్లో వున్న మహిళ ఒకరేనా? లేదా వేర్వేరు యువతులా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం