Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం భోజన పథకంలో పాము ... ఆరగించిన విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (12:39 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మధ్యాహ్న భోజన పథకం ఒకటి. అయితే ఈ పథకం అమలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన. ఈ మధ్యాహ్న భోజనంలో వడ్డించే అన్నంలో పాము కనిపించి, ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అన్నాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటన బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆరగించిన వారిలో దాదాపు 30 మందికి వరకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. విద్యార్థులకు వడ్డించిచన పప్పులో పాము కనిపించిందని సిబ్బంది పేర్కొన్నారు. 
 
ఈ ఆహారం తిన్న తర్వాత పిల్లులు అస్వస్థతకు గురైనట్టు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందాయని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు. పిల్లలకు వాంతులు కావడంతో రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ సంఘటనపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఘెరావ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments