జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో కాశ్మీర్ పోలీసులతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని హతం చేశారు. 
 
ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఆరుగురులో ఒక ఉగ్రవాది ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్‌ను హత్యచేసిన ఉగ్రవాది ఒకరు ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments