Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న కారులో ఆరుగురు కామాంధులు ఒక యువతిని...

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. 
 
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 యేళ్ళ యువతి సెక్టార్ 126కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ తన వద్దకు రాగానే అందులో అప్పటికే ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. డ్రైవర్ యువతికి నచ్చజెప్పి మరో రెండు కిలోమీటర్ల దూరంలో అతను దిగేస్తాడని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్ళగానే కారును జర్చా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు డ్రైవర్. వెనుక ఉన్న ప్రయాణీకుడు బలవంతంగా ఆమెను పట్టుకుని మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో పడిపోయిన యువతిపై ప్రయాణీకుడు, కారు డ్రైవర్ అత్యాచారం చేశారు. ఆ తరువాత డ్రైవర్ తన స్నేహితులు నలుగురిని పిలిపించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ వచ్చిన యువతి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments