Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ఘోరం - గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (09:42 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషపూరిత వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని సూరత్ పట్టణ సమీపంలో ఉన్న సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
స్థానికంగా ఉండే రసాయన కర్మాగారం నుంచి ఉన్నట్టుండి గ్యాస్ లీక్ కావడంతో అందులో పని చేసే కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సూరత్‌ సివిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments