Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకూడదుగానీ.. వెంకయ్య బుద్ధిలేనిపని చేశారు : సీతారాం ఏచూరీ

రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (09:09 IST)
రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని గుడ్డిగా తిరస్కరించారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో వెంకయ్య బుద్ధి లేని పని చేశారంటూ విమర్శించారు. 'గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ను ఇలా అనకూడదు. కానీ, తప్పడం లేదు' అని వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై సోమవారమిక్కడ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉభయసభల ప్రిసైడింగ్‌ అధికారులకు లేదని తేల్చిచెప్పారు. ఉపరాష్ట్రపతి వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు తీర్మానాన్ని ప్రతిపాదించిన సభ్యులకు ఉందని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments