Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు మంటల్లో కాలిపోతుంటే.. వీడియో షూట్

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా, తమ కళ్ల ఎదుట ఏం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి సెల్ఫీల కోసమే ఎగబడుతున్నారు.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:49 IST)
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా, తమ కళ్ల ఎదుట ఏం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి సెల్ఫీల కోసమే ఎగబడుతున్నారు. 
 
తాజాగా ఢిల్లీలోని సాకుర్‌ బస్తీ రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు మంటల్లో కాలిపోతుంటే దాన్ని తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేసేందుకు స్థానికులు అమితాసక్తిని చూపారు. ఫలితంగా అందరూ చూస్తుండగానే రక్షించాలని కేకలు వేస్తూ నిలువునా కాలిపోయాడు. 
 
మృతుడు 20 యేళ్ల వయసు కలిగిన సిక్కు యువకుడిగా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతన్ని రక్షించేందుకు ఎవరూ ప్రయత్నించక పోవడంతో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా, ఆత్మహత్యకు ముందు గంటసేపు స్టేషన్‌ ఆవరణలోనే తచ్చాడాడని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments