Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో నగ్నంగా ముగ్గురు మహిళలు- 19 ఏళ్ల అమ్మాయిపై..?

Webdunia
గురువారం, 20 జులై 2023 (11:23 IST)
ముగ్గురు మహిళలను వివస్త్రగా మార్చారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారాన్ని సోదరుడు అడ్డుకోగా అతన్ని చంపేసిన ఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఆమెను ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. ఘటన తర్వాత ఆమె తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మణిపూర్ ఘటన నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు.
 
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
 
ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత వీడియో బయటకు రావడంతో మణిపూర్ కొండ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన మే 4న కంగ్పోక్పి జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం