Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో ఇస్కాన్ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం- తొమ్మిది మంది మృతి

Webdunia
గురువారం, 20 జులై 2023 (10:40 IST)
Accident
అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్ వద్ద మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు తొమ్మిది మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. 
 
గురువారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని గుజరాత్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సత్య పటేల్‌కు కూడా గాయాలయ్యాయి.
 
ఈ ఘటనతో ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. SUV వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments