Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకం.. కొండచిలువను మెడలో వేసుకున్నాడు.. చుక్కలు కనిపించాయ్!

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (17:27 IST)
snake
తాగిన మత్తులో కొండచిలువను మెడలో వేసుకుని నానా హంగామా చేశాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మత్తులో వున్న 55 ఏళ్ల బిర్జాలాల్ రామ్ భుయాన్... ఖుర్ద్ గ్రామం అన్నరాజ్ డ్యామ్ వద్దకు వెళ్లాడు. కాలువ లోతులేదని నీటిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. 
 
కానీ అతడి కళ్లు కొండచిలువపై పడింది. ఆ పామును చేప అనుకున్నాడు. పామును పట్టుకుని మెడకు వేసుకోవడంతో తాగుబోతుకు చుక్కలు కనిపించాయి. మెడకు బిగించింది కొండచిలువ. దీంతో వదిలించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. నొప్పితో అరవడం ప్రారంభించాడు. 
 
దీంతో అతడి కుమారుడు, స్నేహితులు అక్కడకు చేరుకుని అతనిని 20 నిమిషాల పోరాటం తర్వాత కాపాడారు. ఈ ఘటనలో బీర్జాలాల్‌కు గాయాలైనాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments