Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... కరెంట్ బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు

కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న ఓ చిరు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనీసం ఎలక్ట్రిసిటీ కార్యాలయానికి వెళ్లి వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బిల్లును చూసిన వెంటనే ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఔరంగాబాదులోని

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (18:54 IST)
కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న ఓ చిరు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనీసం ఎలక్ట్రిసిటీ కార్యాలయానికి వెళ్లి వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బిల్లును చూసిన వెంటనే ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఔరంగాబాదులోని భరత్ నగర్లో చోటుచేసుకుంది. 
 
భరత్ నగరుకు చెందిన 40 ఏళ్ల జగన్నాథ్ షెల్కేది కూరగాయల వ్యాపారం. ఎప్పుడూ వచ్చే మాదిరిగా కరెంట్ బిల్లు వచ్చింది. ఐతే ఆ బిల్లులోని అంకెలను చూసి జగన్నాథ్ షాకయ్యాడు. ఏకంగా రూ. 8,64,781లు కరెంట్ బిల్లు అయినట్లు అందులో వుంది. దీన్ని చూసిన సదరు వ్యక్తి ఇక ఆ బిల్లు కట్టడం తన వల్ల కాదనుకున్నాడు. 
 
నిజానికి 6,117.8 కేడబ్ల్యూహెచ్‌కు బదులుగా 61,178 కేడబ్ల్యూహెచ్ అని ఎంటర్ చేయడంతో బిల్లు అంత మొత్తం వచ్చింది. ఐతే బిల్లు గురించి వాకబు చేయకుండా వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తప్పు చేసిన విద్యుత్ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments