Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య చేస్తూ... జై కాళీమాత అంటూ 108 సార్లు మంత్రాన్ని జపించే సీరియల్ కిల్లర్...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (13:37 IST)
వాడు నరరూప రాక్షసుడు. 7 హత్యలు, 600 దోపిడీలు అతడి ఖాతాలో వున్నాయి. డబ్బు, నగల కోసం ఎంతటి దారుణానికైనా తెగబడతాడు. ఎవరైనా ఎదురుతిరిగినా, తనకు హాని చేస్తారని అనుకున్నా వెంటనే వాళ్లను హతమారుస్తాడు. ఇలా ఏడుగురిని హత్య చేశాడు. ఐతే హత్య చేసే ముందు సదరు వ్యక్తిని చిత్ర హింసలకు గురి చేస్తాడు. అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే... ప్రాణం తీస్తూ... జై కాళీమాతా... అంటూ 108 సార్లు కాళీమాత మంత్రాన్ని జపిస్తూ ఈ హత్య చేయడం వల్ల తనకు ఎలాంటి హాని కలుగకూడదని చెప్పి మరీ ప్రాణం తీసేస్తాడు. 
 
హర్యానాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మిస్టరీ హత్యలను ఛేదించారు పోలీసులు. జగతర్ సింగ్ అనే వ్యక్తి హత్యలకు దోపిడీలకు కారణమని తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే హత్యకు ముందు అతడు చేసే వింత చేష్టలు, వింత ప్రవర్తనను దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. హర్యానాతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా తను హత్యలకు పాల్పడినట్లు అతడు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments