Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడికి షిర్డీ ట్రస్ట్ రూ. 51 కోట్ల సాయం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (08:44 IST)
దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌  కొనసాగుతుండటంతో పేదలకు సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆహారం,ఆర్థిక చేయూత అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు విరాళాలు ప్రకటించగా ఇప్పుడు పలు కంపెనీలు, ట్రస్టులు కూడా ముందుకు వస్తున్నాయి.
 
 కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా షిర్డీసాయి ట్రస్ట్ కూడా తమ వంతు సాయం ప్రకటించింది. రూ. 51 కోట్ల విరాళాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి అందజేస్తామని తెలిపింది.

ఆహారం, ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు వీటిని ఇస్తున్నట్టుగా చెప్పింది. కరోనా బాధితుల సంఖ్యలో  మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మరోవైపు ప్రముఖ ఆటోమొబైల్ రంగ సంస్థ బజాజ్ రూ .100 కోట్ల మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments