Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కట్టడికి షిర్డీ ట్రస్ట్ రూ. 51 కోట్ల సాయం

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (08:44 IST)
దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌  కొనసాగుతుండటంతో పేదలకు సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆహారం,ఆర్థిక చేయూత అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు విరాళాలు ప్రకటించగా ఇప్పుడు పలు కంపెనీలు, ట్రస్టులు కూడా ముందుకు వస్తున్నాయి.
 
 కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా షిర్డీసాయి ట్రస్ట్ కూడా తమ వంతు సాయం ప్రకటించింది. రూ. 51 కోట్ల విరాళాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి అందజేస్తామని తెలిపింది.

ఆహారం, ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు వీటిని ఇస్తున్నట్టుగా చెప్పింది. కరోనా బాధితుల సంఖ్యలో  మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మరోవైపు ప్రముఖ ఆటోమొబైల్ రంగ సంస్థ బజాజ్ రూ .100 కోట్ల మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments