Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలేస్తే మసి తింటాడు.. దాహమైతే వేస్ట్ ఆయిల్ తాగుతాడు.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:47 IST)
సాధారణంగా ప్రతి మనిషి ఆకలేస్తే భోజనం చేస్తాడు. దాహం వేస్తే నీళ్లు తాగుతాం. కానీ, ఆ వ్యక్తి మాత్రం ఆకలేస్తే కాగితాలను కాల్చగా వచ్చే మసి లేదా బూడిదను ఆరగిస్తాడు. అలాగే, దాహం వేస్తే మాత్రం నీటికి బదులు వేస్ట్ ఆయిల్ గటగటా తాగేస్తాడు. ఇలాంటి మనిషి కూడా మనమధ్య ఉన్నాడా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందా? నిజంగానే ఇలాంటి మనిషి ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన కుమార అనే వ్యక్తి గత 17 యేళ్లుగా మసిని ఆరగిస్తూ, వేస్ట్ ఆయిల్‌ను సేవిస్తున్నాడు.
 
దీనిపై కుమార మాట్లాడుతూ, 17 యేళ్ల క్రితం ఓ వ్యక్తి తనకు పని ఇప్పిస్తానని చెప్పి షిమోగాకు తీసుకెళ్ళాడు. ఐదేళ్లపాటు పని చేయించుకుని పైసా జీతం ఇవ్వలేదు. దీంతో ఆకలిని తట్టుకోలేక తొలుత కాగితాలు తినేవాడిని. అక్కడ కంపెనీలో ఉండే వేస్ట్ ఆయిల్‌ను తాగేవాడిని. ఆపై కాగితాలను కాల్చిన తర్వాత నల్లటి మసిని ఎంతో ఇష్టంగా తినేవాడినన్నారు. ఎవరైనా డబ్బులను బిచ్చంగా వేస్తే కాఫీ, టీ మాత్రం తాగుతాను. పొరపాటున ఎవరైనా భోజనం చేయమని డబ్బులిస్తే కుమార మాత్రం హోటల్ వైపు కూడా కన్నెత్తి చూడడు. అదే ఎవరైనా పాతకాగితాలను ఇస్తే మాత్రం కోటి రూపాయలు ఇచ్చినంతగా సంబరపడిపోతాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments