Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:15 IST)
బీహార్‌లో భార్యను చంపేందుకు రెండు రోజులు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్ రాసిన ఉత్తరం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, బక్సర్‌కు చెందిన మున్నా ప్రసాద్ ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇతని భార్య ఆస్పత్రితో చికిత్స పొందుతోంది. భార్యను పక్కనుండి చూసుకోలేక అప్పుడప్పుడు సెలవులు పెట్టేవాడు మున్నా ప్రసాద్. 
 
అయితే మున్నా ప్రసాద్‌కు సెలవులిచ్చేందుకు పై అధికారులు అనుమతి ఇచ్చేవారు కాదు. దీంతో మనస్తాపానికి గురైన మున్నా తన భార్యను చంపేయాలని.. ఆమె అంత్యక్రియలకు చేసేందుకు రెండు రోజులు సెలవు కావాలని పై అధికారులకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖను ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయాలకు కూడా పంపాడు. దీంతో జడుసుకున్న అధికారులు ఎన్ని రోజులైనా సెలవు తీసుకోవచ్చునని చెప్పేశారు. 
 
ఈ నేపథ్యంలో తన లేఖపై వివరణ ఇచ్చిన మున్నా.. తన భార్యను పక్కనుండి చూసుకోలేకపోతున్నానని.. అందుకే సెలవు కావాలని అడిగాను. సెలవులు ఇవ్వకపోవడంతో విరక్తిలో ఈ లేఖను రాయాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments