Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరికి పట్టిన శని వదిలింది: కిరణ్‌బేడీ తొలగింపుపై ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:20 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపుపై మల్లాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరికి పట్టిన శనిని వదిలించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.

యానాం కేంద్రంగా పుదుచ్చేరి రాజకీయం నడుస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూడడానికి యానాం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. యానాం అభివృద్ధి కోసమే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు.

జనవరి 6న మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రికి పత్రాన్ని ఇచ్చానన్నారు. అభి మానులకు, కార్యకర్తలకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. యానాం బాగుకోసం, అందరి శ్రేయస్సు కోసం రాబోయే రోజుల్లో తన నిర్ణయాలు చాలా పెద్దవిగా ఉంటాయన్నారు.

పదవిలో ఉన్నా లేకున్నా నా ఊరు బాగుపడాలి, పథకాలకు ఇబ్బంది రాకూడదు, ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాలన్నదే తన ధ్యేయమన్నరు. తన 31ఏళ్లఅనుభవంతో యానాం కోసం మల్లాడి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అనుకునేలా తన నిర్ణయం ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments