Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంబన్ జిల్లాలో సొరంగం కూలి ఏడుగురి గల్లంతు

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:29 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాంబన్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలి ఏడుగురు ఆచూకీ కనిపించలేదు. వీరంతా శిథిలాల కింద చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గల్లంతైన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా, రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్మూ శ్రీనగర్ హైవేపై ఈ సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో కొంతభాగం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూలిపోయింది. దీంతో ఏడుగురి ఆచూకీ లభించకుండా పోయింది. దీంతో వారిని రక్షించడానికి స్థానిక పోలీసులు, సైనికులు సహాయక చర్యలు ప్రారంభించారు. 
 
అయితే, ఇప్పటివరకు సొంరంగం మార్గం నుంచి ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు రాంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంకా ఆరుగురిని రక్షించడానికి ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments