Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న కారు... దెబ్బతిన్న పలు కోచ్‌లు!!

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:04 IST)
విశాఖపట్టణం - అమృతసర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ కారు ఢీకొట్టింది. మూసివున్న లెవల్ క్రాసింగ్ గేటు వద్ద దూసుకొచ్చిన కారు రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలుకు చెందిన పలు కోచ్‌లు తెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పుర్‌లో శనివారం రాత్రి జరిగింది. అమిత వేగంగా దూసుకొచ్చిన కారు... హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్‌లు దెబ్బతిన్నాయి. మూసివున్న రైల్వే క్రాసింగ్‌ను ఢీకొట్టి మరీ ముందుకు కారు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 
 
మరోవైపు, శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బినా ప్రాంతంలో పింప్పి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వీసీఎంసీ గూడ్సు రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటలను వెంటనే గుర్తించిన అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారి అగర్వాల్ మీడియాకు తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న పీసీఎంసీ గూడ్సు రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని, వీటిని ఆర్పివేయడంతో ఈ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments