ప్రధాని మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు - నిఘా వర్గాల హెచ్చరిక

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (15:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, ఈ నెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ దాడులు జరుగొచ్చని హెచ్చరించాయి. 
 
ముఖ్యంగా, ఈ 75వ గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలైన కజికిస్థాన్, కర్గిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, ఇతర నగరాల్లో ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడులు ప్రధానంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, కీలకమైన కట్టడాలే లక్ష్యంగా దాడులు జరుగవచ్చని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments