Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు - నిఘా వర్గాల హెచ్చరిక

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (15:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, ఈ నెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ దాడులు జరుగొచ్చని హెచ్చరించాయి. 
 
ముఖ్యంగా, ఈ 75వ గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలైన కజికిస్థాన్, కర్గిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, ఇతర నగరాల్లో ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడులు ప్రధానంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, కీలకమైన కట్టడాలే లక్ష్యంగా దాడులు జరుగవచ్చని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments