Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 24 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:37 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి తగ్గింది. దీంతో సుధీర్ఘకాలం తర్వాత సోమవారం నుంచి పాఠశాలల తెలుపులు తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ నెల 24వ తేదీ నుంచి స్కూల్స్ తెరువనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి వర్షా గ్వైక్వాడ్ వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో వచ్చే నెల 15వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. కానీ, ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిందన్నారు. అందువల్ల కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తెరవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, విద్యా సంస్థలను తెరిచే అంశంపై స్థానిక అధికారులతో పాటు.. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments