Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 24 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:37 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి తగ్గింది. దీంతో సుధీర్ఘకాలం తర్వాత సోమవారం నుంచి పాఠశాలల తెలుపులు తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ నెల 24వ తేదీ నుంచి స్కూల్స్ తెరువనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి వర్షా గ్వైక్వాడ్ వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో వచ్చే నెల 15వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. కానీ, ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిందన్నారు. అందువల్ల కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తెరవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, విద్యా సంస్థలను తెరిచే అంశంపై స్థానిక అధికారులతో పాటు.. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments