Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కరోనా ఆంక్షలు ఎత్తివేత - 1 నుంచి స్కూల్స్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:33 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వైద్య నిపుణులతో సమీక్ష చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను శుక్రవారం రాత్రి నుంచి ఎత్తివేశారు. 
 
అలాగే, ఆదివారాల్లో అమలు చేస్తూ వచ్చిన సంపూర్ణ లాక్డౌన్‌ను ఈ నెల 30వ తేదీన అమలు చేయబోమని స్పష్టం చేశారు. అన్నికంటే ముఖ్యంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
అలాగే, వారాంతాల్లో కూడా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదుల్లో భక్తులకు అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచన చేశారు. అయితే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments