Webdunia - Bharat's app for daily news and videos

Install App

8వ తరగతి వరకూ స్కూళ్లు బంద్... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (11:11 IST)
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకూ స్కూళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి 31 వరకూ 8 వ తరగతి వరకూ ఇకపై క్లాసులను నిర్వహించరు.

అలాగే ఈ తరగతులకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
కాగా యూపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 542 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 142 కేసులు కేవలం లక్నోలోనే నమోదయ్యాయి. లక్నోలో గత  మూడు రోజులుగా వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కాగా రానున్న హోలీతో పాటు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments