Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో విద్యా సంస్థలు బంద్ ... సీఎం శివరాజ్ సింగ్ వెల్లడి

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (16:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 2.64 లక్షల మేరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒమిక్రాన్ కేసులు కూడా ఐదు వేలకు పైగా దాటిపోయాయి. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఈ నెల 31వ తేదీ వరకు ఒకటో తేదీ నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రాజకీయ, మతపరమైన, ఇతర వేడుకలను కూడా నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. 
 
కాగా, గురువారం ఒక్క రోజే ఈ రాష్ట్రంలో 4031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే కోవిడ్ పాజిటివిటీ రేటు 4.5 శాతం 5.1 శాతానికి పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments