Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజా ఓ వైపు.. భారీ వర్షాలు మరోవైపు.. తమిళనాడు ప్రజల నానా తంటాలు

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:58 IST)
తమిళనాడు దక్షిణాది జిల్లాలను గజా తుఫాను అతలాకుతలం చేసింది. తాజాగా మరో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు ఏడు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. మరో 45 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలతో పాటు మద్రాస్ యూనివర్శిటీ పరీక్ష తేదీలను మార్పు చేసింది. 
 
తమిళనాడు, పుదుచ్చేరిల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. కాంచీపురం, తిరువళ్లూరు, విలుప్పురం జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఇక గజా తుఫాను కారణంగా 46 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 
 
గజా తుఫాను ధాటికి నాగపట్నం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వాధికారులు అప్రమత్తంగా వుండాలని వర్ష బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో వుండాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments