Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాలతో సానిటైజేషన్ - గాలిలో కరోనాకు చెక్

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:10 IST)
గాలి ద్వారా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల మధ్య వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఏరియల్​వర్క్స్​ ఏరో ఎల్​ఎల్​పీ అనే సంస్థ. చిన్నపాటి విమానాల సాయంతో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది.
 
ఆఫ్రికా, అమెరికాలో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో ఏరియల్​ స్ప్రే పనులు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో సేంద్రీయ ద్రావణాన్ని మైక్రాన్ల పరిమాణంలో పిచికారీ చేసి, గాలిలో ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

దాంతో గాలి తుంపర్లలో తేలియాడే బ్యాక్టీరియా, వైరస్​ను నశింపజేసి, కొవిడ్​ సోకే ముప్పును తగ్గిస్తుంది.బెంగళూరులోని అత్యధిక జనాభా గల ప్రాంతాల్లో పిచికారీ కోసం ఏరోవర్క్క్​ తో 3 రోజుల పైలట్​ ప్రాజెక్టును ప్రారంభించారు కర్ణాటక ఆర్థిక మంత్రి ఆర్​.అశోక్.
 
300  లీటర్ల లోడింగ్​ సామర్థ్యంతో గంటకు 741 ఎకరాల్లో అమెరికన్​ ఛాంపియన్​ స్కౌట్​ విమానంతో క్రిమిసంహాకర ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది ఏరోవర్క్స్​ ఎల్​ఎల్​పీ.

మంచి ఫలితాల కోసం ఐసీఎంఆర్​ ధ్రువీకరించిన ఎయిర్​లెన్స్​ మైనస్ కరోనా, సుగరధాన అనే రెండు రకాల సేంద్రీయ ద్రావణాల్ని వాడుతోంది. ఈ రెండూ రసాయన రహిత, మానవ సురక్షిత ద్రావణాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం