Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూకు సహకరించాలి.. సెలెబ్రిటీల మద్దతు

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (14:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. దీనికి దేశ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలని, భారత ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలంతా క్షేమంగా ఉండాలని సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి అందరు సంఘీభావం తెలపాలని ట్విట్ చేశారు.
 
మరోవైపు ప్రధాని జనతా కర్ఫ్యూకు సినీ సెలెబ్రిటీలు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో మెగాస్టార్ కూడా జనతా కర్ఫ్యూకు మద్దతిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దామని చిరంజీవి అన్నారు.
 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంటలు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర బృందాలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులను ప్రశంసించాల్సిన సమయమిదని కొనియాడారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments