Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌ను చూసి కృష్ణ జింక దానికదే చచ్చింది... ట్విట్టర్‌లో పేలుతున్న జోక్స్

కృష్ణ జింకను వేటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. జోథ్ పూర్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఐతే ఇదే కేసులో ఇరుక్కున్న ఇతర నటులు సైఫ్ అలీఖాన్, టబు, సొనాలీ బింద్రేలను మాత్రం నిర్దోషులుగా

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (14:41 IST)
కృష్ణ జింకను వేటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. జోథ్ పూర్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఐతే ఇదే కేసులో ఇరుక్కున్న ఇతర నటులు సైఫ్ అలీఖాన్, టబు, సొనాలీ బింద్రేలను మాత్రం నిర్దోషులుగా తేల్చింది. కాగా ఈ ఘటన 1998 అక్టోబర్ 1 అర్ధరాత్రి సమయంలో జరిగింది. హమ్ సాథ్ సాథ్ హై మూవీ షూటింగ్‌లో సల్మాన్ వున్నాడు. ఐతే ఈ కేసుపై తీర్పు రావడానికి 20 ఏళ్లు పట్టడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో జోకులు పేలుతున్నాయి.
 
కృష్ణ జింకను వాళ్లు చంపలేదు. ఈ బాలీవుడ్ స్టార్టలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై దానికదే కిందపడి గిలగిల కొట్టుకుని చచ్చిపోయిందంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. మరొకతడైతే... కృష్ణ జింక జీవిత కాలమే 10 నుంచి 15 ఏళ్లనీ, ఐతే కృష్ణ జింకను చంపిన కేసులో దోషులను తేల్చడానికి 20 ఏళ్లు పట్టింది.. వహ్వా అంటూ సెటైర్లు విసిరాడు. ఇలా ఎవరికి తోచినట్లు వారు జోకులు పేల్చుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments