Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్లకు యేటా 3.5 లక్షల మంది మృతి.. అందుకే నిషేధం!?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:55 IST)
మన దేశంలో సిగరెట్ల కారణంగా ప్రతి యేటా 3.5 లక్షల మంది చనిపోతున్నారు. దీనిపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించింది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు మేరకు సిగరెట్ల చిల్లర అమ్మకాలపై నిషేధం విధించాలన్న యోచనలో ఉంది. 
 
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిగరెట్లను లూజుగా (చిల్లర) విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఆలోచన చేస్తుంది. 
 
సిగరెట్లను లూజుగా విక్రయిస్తుండటంతో పొగాకు వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది మరణించినట్టు తెలిపింది. పొగాగు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నప్పటీ ఆశించిన ఫలితం రావడం లేదు. 
 
దీంతో సిగరెట్ల చిల్లర విక్రయాలపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments