Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. ఏప్రిల్ తొలివారం నుంచి శక్తిమాన్ సీరియల్ మళ్లీ ప్రసారం..

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (16:01 IST)
sakthimaan
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే సీరియల్స్‌ను ఆపేశారు. షూటింగ్‌లు జరగకపోవడంతో సీరియల్స్ ప్రసారం ఆపేయాల్సిన పరిస్థితి. రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను దూరదర్శన్‌, డీడీ భారతిలో ప్రసారం చేస్తోంది. 
 
ఇక తాజాగా.. శక్తిమాన్, చాణక్య సీరియల్స్‌ను కూడా ఏప్రిల్‌ తొలివారం నుంచి ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్‌ తెలిపింది. అంతేకాదు.. వీటితో పాటుగా శ్రీమాన్‌ శ్రీమతి, ఉపనిషద్‌ గంగా, కృష్ణ కాళి సీరియల్స్‌ కూడా ప్రసారం అవుతాయని సమాచార శాఖ పేర్కొంది.
 
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే రోజు ఇంటిలో కాలక్షేపానికి టీవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రెగ్యూలర్ సీరియల్స్‌కు బదులుగా ఓల్ట్ సీరియల్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. ఇంకో పాత సీరియల్స్‌ని మళ్లీ ప్రసారం చేయాల్సిందిగా ట్వీట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments