Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారు.. సారీ చెప్పే ప్రసక్తే లేదు : సాధ్వి ప్రాచీ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:16 IST)
దేశ పార్లమెంట్‌లో ఉగ్రవాదులున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్వ హిందూ పరిషత్ మహిళా నేత సాధ్వి ప్రాచీ మరోమారు అదే మాటలను ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గత ఆగస్టు నెలలో రూర్కీలో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రాచీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఇదే అంశంపై రాజ్యసభ హక్కుల సంఘం (పార్లమెంటరీ ప్యానెల్) చేపట్టిన విచారణకు ఆమె హాజరై.. తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నట్టు స్పష్టం చేశారు. 'నేను ఈ దేశ పుత్రికను. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. క్షమాపణ చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. అరుపులతో నా నోరు మూయించాలని చూశారు. నాకూ మాట్లాడే హక్కుందన్నాను' అని తేల్చి చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments