Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (09:56 IST)
వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన కర్నూలు జిల్లా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
గురువారం మంచిరోజు కావడంతో పాటు.. మంచి ముహుర్తం ఉందని పేర్కొంటూ కొద్ది సేప‌టి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప‌సుపు కండువా క‌ప్పించుకున్నారు. ఇపుడు చంద్రబాబు నివాసంలో పచ్చ కండువా కప్పించుకున్నప్పటికీ... తాడేప‌ల్లిలో నిర్వ‌హించే కార్యక్రమంలో బుడ్డాను అధికారికంగా టీడీపీలో చేర్చుకోనున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మద్దతుదారులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మ‌రోవైపు అరకు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి కూడా టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో టీడీపీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 14కు చేరింది. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments