Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆకస్మిక మృతి... మోడీ సంతాపం

మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Webdunia
గురువారం, 31 మే 2018 (10:19 IST)
మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యధితో బాధపడుతున్న పాండురంగ్‌కు గురువారం ఉదయం గుండెపోటు వచ్చి మరిణించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాండురంగ్.. అకోలా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
 
పాండురంగ్ ఫండ్‌కర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సంతాపం తెలిపారు. కాగా, మంత్రి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments