Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆకస్మిక మృతి... మోడీ సంతాపం

మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Webdunia
గురువారం, 31 మే 2018 (10:19 IST)
మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యధితో బాధపడుతున్న పాండురంగ్‌కు గురువారం ఉదయం గుండెపోటు వచ్చి మరిణించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాండురంగ్.. అకోలా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
 
పాండురంగ్ ఫండ్‌కర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సంతాపం తెలిపారు. కాగా, మంత్రి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments