Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీకర్‌పై దాడి.. 12మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు బహిష్కరణ వేటు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (20:15 IST)
Maharastra
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గందరగోళం మధ్య సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

దీంతో స్పీకర్ సభను వాయిదా వేశాయి. ఈ సమయంలో ఆయన ఛాంబర్‌లోకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆయన్ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడినట్టు సమాచారం.
 
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ 12 మంది సభ్యులు స్పీకర్‌పై దాడిచేసే సమయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. 
 
అయితే, ఈ ఆరోపణలను ఫడ్నవీస్ ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు.. కల్పిత కథనాలు సృష్టించారు.. బీజేపీ సభ్యులెవరూ స్పీకర్‌ను కించపరచలేదని ఫడ్నవీస్ మీడియాతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments