Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఖాతాలోకి రూ.85వేలు

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (16:55 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అదిరే శుభవార్త అందింది. సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.85 వేలు మొత్తాన్ని మంగళవారం యాజమాన్యం చెల్లించింది.
 
ప్రతి ఏడాది కోలిండియాలో దసరా ముందుగా బోనస్ పంపిణీ చేస్తుండగా సింగరేణిలో దీపావళి పండుగ ముందు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
దీపావళి బోనస్ సకాలంలో చెల్లించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియా యాజమాన్యంతో కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం మేరకు ఈ మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments