Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరపాటు జరిగింది.. విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3కోట్లు.. ఎలా వచ్చిందంటే?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:45 IST)
బ్యాంక్ పొరపాట్లు, ఇతరత్రా కారణాలతో సామాన్యుల ఖాతాల్లో భారీగా నగదు జమ అయిన ఘటనలు వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్ సర్కారు చేసిన చిన్న తప్పుతో విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3కోట్ల స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ అయ్యింది. 
 
2022-23 అకడమిక్ సెషన్‌కు సంబంధించి ఇవ్వాల్సిన దాని కన్నా రూ.3 కోట్లు అదనంగా జమ చేసింది. సాంకేతిక తప్పిదం కారణంగా ఇలా జరిగినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. 
 
అక్టోబర్ 30లోగా డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. దాదాపు 24 వేల మంది ఖాతాల్లోకి డబ్బు జమ కాగా, రికవరీ బాధ్యతను టీచర్లకే అప్పగించాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments