Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1720 కోట్ల వంతెన కూలిపోయింది... గంగలో కలిసిపోయింది..

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:01 IST)
Bihar
బీహార్‌లో రూ.1710 కోట్లతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్, ఖగారియా రెండు జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
ఈ వంతెనను 2014లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ వంతెనను రూ.1710 కోట్లతో 100 అడుగుల ఎత్తులో మూడు కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 
 
గత ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన రెండోసారి కూలిపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments